- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ప్రత్యేక హోదా అంశంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం సమీక్షలో హోదా అంశంపై మాట్లాడిన సీఎం జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి హోదా ఇవ్వాలని అడుగుతూనే ఉన్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో హోదా ఇవ్వమని అడగడమే తప్ప ఏం చేయలేని పరిస్థితి అని చెప్పుకొచ్చారు. భవిష్యత్లో మార్పులు చోటు చేసుకుంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితులు మారితే హోదాపై మరింత ఒత్తిడి పెంచవచ్చునని సీఎం జగన్ తెలిపారు.
Next Story