- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: మూడేళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు సీఎం జగన్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. శనివారం దీనికి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తయిన టీచర్లు బదిలీలకు అర్హులుగా నిర్ణయించారు. బదిలీలకు సంబంధించి రెండు మూడు రోజుల్లో మార్గదర్శకాలతో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఏపీ గవర్నమెంటు ఎంప్లాయిస్ సమాఖ్య చైర్మన్కే వెంకట్రామిరెడ్డి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story