- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : పశ్చిమగోదావరి జిల్లాలో అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించేందుకు సీఎం జగన్ సోమవారం ఉదయం ఏలూరుకు వెళ్లనున్నారు.రేపు ఉదయం 9గంటల ప్రాంతంలో సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది.ఈ నేపథ్యంలోనే ఏలూరు ప్రభుత్వాస్పత్రిని జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. వింత వ్యాధి బారిన పడిన వారిని పరామర్శించిన అనంతరం అధికారులతో జగన్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటివరకు 227మంది వైద్యులకే అంతుచిక్కని వ్యాధి బారిన పడినట్లు సమాచారం. అయితే, ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు వెల్లడించారు.
Next Story