- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తిరుమలలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. అయితే డిక్లరేషన్ ఇచ్చాకే సీఎం జగన్ శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టగా బుధవారం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వలేదు. ముందుగా బేడి ఆంజనేయస్వామిని దర్శించుకొని ఆ తర్వాత శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వకుళామాతను దర్శించుకొని విమాన ప్రకారం చుట్టూ ప్రదక్షిణలు చేసి రంగనాయక మండపానికి చేరుకున్నారు.
Next Story