- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద సీఎం జగన్ ఘనంగా నివాళ్లు అర్పించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తండ్రిని స్మరించుకున్న సీఎం జగన్ ట్విట్టర్ భావోద్వేగభరిత ట్వీట్ చేశారు.
‘మా నాన్న మా నుంచి దూరమై నేటికి 11 ఏండ్లు దాటిందన్నారు. అంతటి మాహానేత శరీరానికి మరణం ఉంటుంది కానీ, ఆయన జ్ఞాపకాలకు, పథకాలకు ఎప్పుడూ మరణం ఉండదని అన్నారు. నా ప్రతి అడుగులోనూ నాన్న తోడుగా ఉంటూ… నన్ను ముందుకు నడిపిస్తున్నారని ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు.
నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు. ఆ మహానేత శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆయన జ్ఞాపకాలకు, పథకాలకు ఎప్పుడూ మరణం ఉండదు. నా ప్రతి అడుగులోనూ నాన్న తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూనే ఉన్నారు.#YSRVardhanthi #YSRForever
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2020