- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కేసీఆర్ సర్కార్పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. తెలంగాణ అంటే కేవలం సిద్ధిపేట గజ్వేలేనా అని ప్రశ్నించారు. శనివారం మెదక్ జిల్లాలో పర్యటించిన ఆయన ఏరియా ఆస్పత్రిలో కరోనా బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంతవరకు సిటీ స్కానింగ్ లేకపోవడం సిగ్గుచేటన్నారు. 100 పడకల ఆస్పత్రి మంజూరైనా పనులు పూర్తి కాలేదని, ధనిక రాష్ట్రంలో పేదలకు అన్యాయం జరుగుతుందని, మంత్రులంతా భజనపరులయ్యారని విమర్శించారు. ఏరియా ఆస్పత్రిలో 172 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కరోనాపై యుద్ధం చేయాల్సిన సీఎం… ఫామ్హౌస్లో పడుకున్నారని మండిపడ్డారు.
Next Story