- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని పవిత్ర దర్గా హజరత్ జహంగీర్ పీర్ పుణ్యక్షేత్రాన్ని బుధవారం నుండి 10 రోజుల పాటు మూసివేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల పాటు లాక్ డౌన్ విధించడం వల్ల జహంగీర్ పీర్ దర్గాలో పది రోజుల పాటు ఎలాంటి దర్శనాలకు అనుమతి ఉండదని నిర్వాహకులు పేర్కొన్నారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఇందుకు భక్తులు సహకరించాలని దర్గా నిర్వాహకులు కోరారు.
Next Story