- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే ఎదుటే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో విభేదాలు భగ్గుమన్నాయి. చాగల్లు రిజర్వాయర్కు జలహారతివ్వడానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి మరోవర్గం వారు వచ్చారని తీవ్ర వాగ్వాదానికి దిగారు. అనంతరం ఎమ్మెల్యే ఎదుటే బాహబాహీకి దిగారు.
దీంతో రవిప్రసాద్ రెడ్డితోపాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు.. ఈ కార్యక్రమానికి హాజరైనవారు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు. ఎవరూ కూడా సామాజిక దూరం పాటించలేదు. మాస్కులు ధరించలేదు.
Next Story