- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: శ్రీకాకుళం జిల్లా వైసీపీలో వర్గపోరు.. ఒకరిపై ఒకరు పరోక్షంగా భౌతిక దాడులు చేసుకునే వరకు వచ్చింది. అముదాలవలస మండలంలో స్పీకర్ తమ్మినేని సీతారాం రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే తమ్మినేని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సమయంలోనే వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. దీంతో వైసీపీ నాయకులు కలుగజేసుకొని గొడవను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, ఇటీవల స్పీకర్ ఓ కార్యక్రమంలో హాజరై వెళ్లినప్పుడు కూడా వైసీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగిన విషయం తెలిసిందే.
Next Story