- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గుంటూరు జిల్లా నర్సరావుపేటలో రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. నడిరోడ్డుపై కారు ఆపి మరీ ఓ వర్గ యువకుడిపై మరో వర్గం యువకులు దాడి చేశారు. బాధిత యువకుడి తండ్రిపై రెండు నెలల క్రితం కత్తితో దాడికి పాల్పడ్డారు. పాతకక్షల నేపథ్యంలో వరుస దాడులకు పాల్పడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story