బ్లేడ్ బ్యాచ్ మధ్య ఘర్షణ.. ఒకరు మృతి

by  |
బ్లేడ్ బ్యాచ్ మధ్య ఘర్షణ.. ఒకరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం చోటుచేసుకుంది. వాంబేకాలనీ అదెమ్మ దిబ్బ దగ్గర బ్లేడ్ బ్యాచ్ మధ్య ఘర్షణ నెలకొంది. మద్యం మత్తులో సతీష్ అనే వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో సతీష్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినపోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed