- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Breaking: మరోసారి సీఎం జగన్ను కలవనున్న చిరంజీవి
by Web Desk |
X
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలిసిన విషయం తెలిసిందే. ఈ సంరద్భంగా చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి బాధలను, సమస్యలను సీఎంకు వివరించానని చిరు చెప్పారు. సినిమా టికెట్ ధరల విషయంపై కొన్ని రోజులుగా అగమ్యగోచర పరిస్థితి ఏర్పడిందని, తెలంగాణలో మాదిరి పూర్తి స్వేచ్ఛ కల్పించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. అయితే, తాజాగా.. దీనిపై సిని'మా' అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. సీఎం జగన్తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఆయన వ్యక్తిగతం అంటూ సంచలన కామెంట్స్ చేశారు. దానికీ, ఇండస్ట్రీకి ముడిపెట్టొద్దన్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి మరో కీలక ప్రకటన చేశారు. సినిమా టికెట్ల వ్యవహారంలో మరోసారి ఏపీ సీఎం జగన్ను కలువనున్నట్లు ప్రకటించారు.
Next Story