- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీఐడీ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. అమరావతికి అసైన్డ్ భూములకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పాలని, మీ దగ్గర ఉన్న ఆధారాలు తమకు సమర్పించాలని నోటీసుల్లో పేర్కొంది.
ఇప్పటికే మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 22న నారాయణ హాజరుకావాల్సి ఉండగా.. ఈ నెల 23న చంద్రబాబు హాజరుకావాల్సి ఉంది.
Next Story