- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023

X
దిశ, వెబ్డెస్క్: సీఎం వైఎస్ జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు వీడియో మార్ఫింగ్ చేశారనే ఆరోపణలపై మాజీ మంత్రి దేవినేని ఉమకు సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. మే 1న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా నిన్న మంగళగిరి సీఐడీ కార్యాలయంలో ఉమను అధికారులు ప్రశ్నించారు.
కానీ ఆయన ఇచ్చిన సమాధానంతో సీఐడీ అధికారులు సంతృప్తి చెందలేదు. దీంతో విచారణకు హాజరుకావాల్సిందిగా మరోసారి ఇవాళ నోటీసులు జారీ చేశారు.
Next Story