- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేవినేని ఉమకు మరోసారి నోటీసులు
<p>దిశ, వెబ్డెస్క్: సీఎం వైఎస్ జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు వీడియో మార్ఫింగ్ చేశారనే ఆరోపణలపై మాజీ మంత్రి దేవినేని ఉమకు సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. మే 1న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా నిన్న మంగళగిరి సీఐడీ కార్యాలయంలో ఉమను అధికారులు ప్రశ్నించారు. కానీ ఆయన ఇచ్చిన సమాధానంతో సీఐడీ అధికారులు సంతృప్తి చెందలేదు. దీంతో విచారణకు హాజరుకావాల్సిందిగా మరోసారి […]</p>

X
దిశ, వెబ్డెస్క్: సీఎం వైఎస్ జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు వీడియో మార్ఫింగ్ చేశారనే ఆరోపణలపై మాజీ మంత్రి దేవినేని ఉమకు సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. మే 1న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా నిన్న మంగళగిరి సీఐడీ కార్యాలయంలో ఉమను అధికారులు ప్రశ్నించారు.
కానీ ఆయన ఇచ్చిన సమాధానంతో సీఐడీ అధికారులు సంతృప్తి చెందలేదు. దీంతో విచారణకు హాజరుకావాల్సిందిగా మరోసారి ఇవాళ నోటీసులు జారీ చేశారు.
Next Story






