- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: విశాఖలో విషాద ఘటన చోటుచేసుకుంది. మూడు నెలల క్రితం బ్రెయిన్ స్ట్రోక్కు గురైన సీఐ రెడ్డి శ్రీనివాసరావు సుదీర్ఘ కాలం విరామం తర్వాత ఈ నెల 8న విధుల్లోకి చేరనున్నాడు. ఈ క్రమంలో శనివారం వడ్డాదిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం చేస్తుండగా సృహ తప్పి పడిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. కాగా మూడ్రోజుల్లో ఆయన విధుల్లో చేరునున్న క్రమంలో… ఇంతలోనే అనంతలోకాలకు వెళ్లడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story