- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : వ్యవసాయ బావిలో చిరుత కలకలం సృష్టించింది. ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చిన చిరుత ప్రమాదవశాత్తు బావిలో పడిపోయినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం మల్కాపూర్లో బుధవారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. గ్రామంలో చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
Next Story