- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మూవీ మొఘల్ రామానాయుడు స్థాపించిన సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఎన్నో హిట్ సినిమాలు తెరమీదకి వచ్చాయి. మరెన్నో భాషల్లో సినిమాలను నిర్మించిన రికార్డు.. కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత సురేశ్ ప్రొడక్షన్స్కు దక్కింది. అయితే మెగాస్టార్ చిరంజీవి, సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ కాంబినేషన్లో మాత్రం ఒక్కటంటే ఒక్కటే సినిమా ‘సంఘర్షణ’ రూపుదిద్దుకుంది. ఆ తర్వాత అటు రామానాయుడు, ఇటు చిరు ఇద్దరూ కూడా కలిసి పనిచేయాలనుకున్నా కథ సెట్ అవ్వక కాంబినేషన్ రిపీట్ కాలేదు. కాగా, ఇన్ని రోజులకు సురేశ్ ప్రొడక్షన్స్లో చిరు సినిమా రాబోతోందని టాలీవుడ్ టాక్.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్న చిరు.. ఈ చిత్రం పూర్తి కాగానే సుజీత్ దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాకు కూడా రామ్ చరణ్ మాత్రమే నిర్మాత కాగా, దీని తర్వాత బాబీ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడట చిరు. ఈ మూవీ నిర్మాణ బాధ్యతలు సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ తీసుకుంటుందని సమాచారం. రామానాయుడు గారు ఇప్పుడు లేకపోయినా.. ఆయన కోరుకున్నది ఇన్నేండ్ల తర్వాత జరుగుతుందన్న మాట.