- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి,మేడ్చల్: మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో దారుణం చోటుచేసుకుంది. కుషాయిగూడలోని శుభోదయ నగర్ కల్వర్టు వద్ద నాళాలో రెండు నెలల పసికందు మృతదేహం కనిపించింది. మృతదేహం కొట్టుకుపోవడాన్ని స్థానికులు గమనించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దుండగులు పసికందును హత్యచేసి పడేశారా లేక కావాలనే పడేశారా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story