- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: తిరుపతి రుయా, స్విమ్స్, బర్డ్ ఆస్పత్రుల అవరణలో ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు సుందరీకరణ పనులు చేపట్టాలని తుడా ఛైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూచించారు. శనివారం తుడా కార్యాలయంలో అభివృద్ధి పనులపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా చూడాలని, టీటీడీ తుడాకు అప్పగించిన డివైడర్ నిర్వహణ పనులు ప్రారంభించాలని కోరారు. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు పురోగతిని తెలియజేయాలన్నారు. అనంతరం రెవెన్యూ అధికారులతో సమావేశంపై పలు అంశాలపై చర్చించారు.
Next Story