కరోనా ప్రభావిత గ్రామంలో ప్రభుత్వ విప్ పర్యటన

by  |
కరోనా ప్రభావిత గ్రామంలో ప్రభుత్వ విప్ పర్యటన
X

దిశ, ఆదిలాబాద్: చెన్నూరు మండలం ముత్తరావుపల్లి గ్రామాన్ని శనివారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ సందర్శించారు. ఈ నెల 14న ముత్తరావుపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ మృతిచెందగా, శాంపిల్స్ తీసి పరీక్షించగా కరోనాతో మృతిచెందినట్లు తేలింది. దీంతో ఆ గ్రామాన్ని ఎమెల్సీ పురాణం సతీష్, కలెక్టర్ భారతి హోళికెరిలతో కలిసి సందర్శించారు. గ్రామంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేతోపాటు రామగుండం సీపీ సత్యనారాయణ, డీఎంహెచ్ఓ ప్రణీత, డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ నరేందర్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Tags: coroan virus,Adilabad,chennuru Mla balka suman


Next Story