- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆదిలాబాద్: చెన్నూరు మండలం ముత్తరావుపల్లి గ్రామాన్ని శనివారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ సందర్శించారు. ఈ నెల 14న ముత్తరావుపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ మృతిచెందగా, శాంపిల్స్ తీసి పరీక్షించగా కరోనాతో మృతిచెందినట్లు తేలింది. దీంతో ఆ గ్రామాన్ని ఎమెల్సీ పురాణం సతీష్, కలెక్టర్ భారతి హోళికెరిలతో కలిసి సందర్శించారు. గ్రామంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేతోపాటు రామగుండం సీపీ సత్యనారాయణ, డీఎంహెచ్ఓ ప్రణీత, డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ నరేందర్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Tags: coroan virus,Adilabad,chennuru Mla balka suman
Next Story