- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మాజీ క్రికెటర్, కామెంటేటర్ డీన్ జోన్స్, గాన గంధర్వుడు ఎస్పీ బాలు మృతి అందరినీ కలిచివేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ముఖ్యంగా ఎస్పీ బాలు ఈ రోజు మధ్యాహ్నం కన్ను మూయడంతో యావత్ దేశం శోక సంద్రంలో మునిగింది.
అయితే, వీరిద్దరి మృతికి సంతాపంగా ఐపీఎల్ ఆటగాళ్లు నివాళులు అర్పించారు. ఐపీఎల్ 13 సీజన్లో భాగంగా జరుగుతున్న ఏడో మ్యాచ్ చెన్నై-ఢిల్లీ మధ్య జరుగుతుంది. కాగా, ఆటగాళ్లందరూ డీన్ జోన్స్, ఎస్పీ బాలు మృతికి సంతాపంగా నల్ల బ్యాండులు చేతులకు ధరించి మైదానంలోకి దిగారు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసింది.
Next Story