చెక్ డ్యామ్‎కు గండి..!

by  |
చెక్ డ్యామ్‎కు గండి..!
X

దిశ, వెబ్‎డెస్క్: గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు పొంగిపోర్లుతున్నాయి. భారీ వర్షానికి కడప జిల్లా బద్వేల్ మండలం రాజుపాలెం వద్ద చెక్ డ్యామ్‎కు గండి పడింది. దీంతో 80 ఎకరాల పంట నీట మునిగింది. చేతికొచ్చిన పంట నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

Next Story