- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
హైదరాబాద్లో చీటింగ్ ముఠా గుట్టు రట్టయింది. బుధవారం లక్కీ డిప్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ఐదుగురు వ్యక్తులను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా డెస్ట్ ఇన్ కంపెనీ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. దీంతో నిందితులపై చీటింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story