- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం లాక్ డౌన్ వేళల్లో సడలింపులు చేయడంతో హైదరాబాద్ మెట్రో సమయాల్లోనూ ఆ మేరకు మార్పులు చేశారు. ఇప్పటి వరకు ఉదయం 10 గంటలలోపే మెట్రో సేవలు పూర్తిగా నిలిపివేస్తుండగా.. ఇప్పడు ఆ సమయాన్ని మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పొడగించారు. హైదరాబాద్ మెట్రో మార్చిన షెడ్యూల్ ప్రకారం.. మెట్రో మొదటి ట్రైన్ ప్రతీ రోజూ ఉదయం ఏడు గంటలకు బయలుదేరుతుంది. ఆఖరి ట్రైన్ ఉదయం 11.45 గంటలకు బయలు దేరుతుండగా.. చివరి గమ్యస్థానంలోని మెట్రో స్టేషన్ కు 12.45 గంటలకు చేరుకుంటుంది. అక్కడితో ఆ రోజుకు మెట్రో సర్వీసులను ముగిస్తారు.
Next Story