- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో సోమవారం నుంచి లాక్డౌన్ సమయంలో కొన్ని మార్పులతో ప్రభుత్వం సడలింపులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి బ్యాంకుల పని వేళలు మారనున్నాయి. రాష్ట్రంలో లాక్డౌన్ సమయం పొడిగించడంతో మంగళవారం నుంచి బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేయనున్నాయి. నేడు అత్యవసరంగా సమావేశమైన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నుంచి ఆ సమయంలో మాత్రమే ఖాతాదారులకు సేవలు అందించాలని బ్యాంకర్లు నిర్ణయించారు.
Next Story