- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ డీజీపీకి మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని.. అల్లరి మూకల అరాచకాలకు అడ్డు లేకుండా పోయిందన్నారు. టీడీపీ నేతలపై దాడులను ఖండిస్తున్నామన్నారు. టీడీపీ నేతలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ యంత్రాంగం కుదేలుకావడం ఎంతో దూరంలో లేదనిపిస్తోందని తెలిపారు. బాధితులను కాపాడాల్సినే పోలీసులే వేధింపులు చేస్తున్నారని లేఖలో వివరించారు.
Next Story