- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: జగన్ ముమ్మాటికీ ఫేక్ ముఖ్యమంత్రి అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సభలో అధికార పక్షం డ్రామాలాడుతోందని ఆయన పేర్కొన్నారు. సభలో వెైసీపీ సభ్యులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని చెప్పారు. సభలో విపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని తెలిపారు. అసెంబ్లీ ఏమైనా మీ తాత జాగీరా అంటూ వైసీపీపై తీవ్రంగా మండి పడ్డారు. వైసీపీ వచ్చాక పెన్షన్లను భారీగా తొలగించారని అన్నారు. టీడీపీ హయాంలో రూ.200 పెన్షన్ను వెయ్యికి పెంచామని చెప్పారు.
Next Story