- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో ఉత్కంఠగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ రసవత్తరంగా కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. అయితే తొలి రెండు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం దక్కించుకున్నారు. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి అనూహ్యంగా షాక్ తగిలినట్లైంది. అంతేగాకుండా.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ శాలపల్లి గ్రామంలో ప్రారంభించారు. శాలపల్లి గ్రామస్తులు సైతం కేసీఆర్ను ఊహించని దెబ్బకొట్టారు. శాలపల్లి గ్రామంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Next Story