- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : మూడు కార్పొరేషన్లకు చైర్మన్లు ముగ్గురు సభ్యులు బుధవారం బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్గా క్రిశాంక్, టెక్నికల్ సర్వీస్ చైర్మన్గా (tsts) జగన్ మోహన్ రావు, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా గజ్జెల నగేష్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్లు మాట్లాడుతూ.. ఉద్యమకారులకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించాలని, పార్టీ కోసం పని చేసే వారికి గుర్తింపు తథ్యమన్నారు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.
Next Story