- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ సర్కార్ తీరును కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్ విషయంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. డీపీఆర్లో ప్రాథమిక అంశాలు లేవని స్పష్టం చేసిన కేంద్ర జల్శక్తి శాఖ.. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ఆధారంగా రూపొందించాలని సూచన చేసింది. అటు డీపీఆర్ సమర్పణలోనూ సీడబ్ల్యూసీ మార్గదర్శకాలను పాటించాల్సిందేనని వెల్లడించింది. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన చేసిన వచ్చిన మరుసటి రోజే రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్పై కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.
Next Story