నేడు ఏపీలో కేంద్ర బృందం పర్యటన

by  |

అమరావతి: ఏపీలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న విషయం తెలిసిందే. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో వైరస్ నియంత్రణకు రాష్ర్ట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించి, సలహాలు, సూచనలు చేయడానికి కేంద్ర బృందం సోమవారం ఏపీలో పర్యటించనుంది. లాక్‌డౌన్ అమలు తీరును కూడా ఈ బృందం ప్రత్యేకంగా పరిశీలించనుంది. కాగా, ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో 58 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.

Tags : Central teams, tour, Andhra Pradesh, today, corona virus, lockdown

Next Story

Most Viewed