- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అమరావతి: ఏపీలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న విషయం తెలిసిందే. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో వైరస్ నియంత్రణకు రాష్ర్ట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించి, సలహాలు, సూచనలు చేయడానికి కేంద్ర బృందం సోమవారం ఏపీలో పర్యటించనుంది. లాక్డౌన్ అమలు తీరును కూడా ఈ బృందం ప్రత్యేకంగా పరిశీలించనుంది. కాగా, ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో 58 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
Tags : Central teams, tour, Andhra Pradesh, today, corona virus, lockdown
Next Story