- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరోనా కట్టడికి కేంద్ర హోంశాఖ మరోమారు రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. అన్ని రాష్ట్రాలు ఆర్టీపీసీఆర్ పరీక్షలు 70 శాతం పెంచాలని ఆదేశించింది.
కరోనా వచ్చిన వారికి సరైన చికిత్స అందించాలని, రద్దీ, పని ప్రదేశాల్లో పకడ్బందీ చర్యలు, జాగ్రత్తలు చేపట్టాలంది. రాష్ట్రాల మధ్య రాకపోకలకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు పెట్టవద్దని ఆదేశించింది.
Next Story