- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి ఇవాళ హైదరాబాద్లో మెట్రోలో ప్రయాణించారు. ఇటీవల సీఎం కేసీఆర్ ప్రారంభించిన జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ రూట్లో ఆయన ప్రయాణం చేశారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే రాంచందర్రావు, మోత్కుపల్లి నర్సింహులు, తదితర నాయకులు ఉన్నారు.
Next Story