- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత ఉందని, సీఎం కేసీఆర్ కుటుంబం అవగాహన లేకుండా మాట్లాడొద్దని కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. మమ్మల్ని వ్యాక్సిన్ కొనుక్కోనివ్వదు, కేంద్రం ఇవ్వదు అన్న మంత్రి హరీష్ రావు కామెంట్స్పై కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
మనదేశంలో తయారైన వ్యాక్సిన్ మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో తయారైన వ్యాక్సిన్ కూడా సప్లయ్ చేస్తున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ నాటికి కేంద్రం మొత్తం వ్యాక్సిన్ కొనుగోలు చేసి ఇస్తుందన్నారు. ఇప్పటివరకు తెలంగాణ కొనుగోలు చేసింది నాలుగున్నర లక్షల డోసులు మాత్రమేనని కేంద్రమంత్రి కుండబద్దలు కొట్టారు. మిగతా 75లక్షల డోసులు కేంద్రమే ఉచితంగా ఇచ్చిందని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Next Story