- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
క్రీడాకారులెవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటికీ క్రీడా టోర్నీలన్నీ వాయిదాపడ్డాయి. ఈ నేపథ్యంలో క్రీడాకారులు డీలాపడిపోవద్దని మంత్రి రిజిజు ఆటగాళ్లలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. శిక్షణపై దృష్టిసారించి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలని ట్వీట్ చేశారు.
Tags : Central Minister, Kiren Rijiju, Corona, Players, Twitter, Training
Next Story