ఢిల్లీలో హింసపై కేంద్ర హోం శాఖ అత్యవసర సమావేశం

by  |
ఢిల్లీలో హింసపై కేంద్ర హోం శాఖ అత్యవసర సమావేశం
X

దిశ,వెబ్‌డెస్క్: ఢిల్లీలో హింసపై కేంద్ర హోం శాఖ అత్యవసరంగా సమావేశమైంది. తాజా పరిస్థితిపై అమిత్ షా ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. కాగా ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను హోం మంత్రికి అధికారులు వివరించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు హోం మంత్రి అమిత్ షా సూచించారు. నేడు రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్బంగా ఢిల్లీలో పలు చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పలు చోట్ల పోలీసులు లాఠీ చార్జ్ చేసి..బాష్పవాయువు ప్రయోగం చేసిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed