- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో : రైతులకు, ఉపాధి కూలీలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆర్.సీ కుంతియా డిమాండ్ చేశారు. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్-19 కారణంగా దేశ ప్రజల్లో భయాందోళన నెలకొన్నదన్నారు. ఇలాంటి సమయంలో ప్రజలకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహకారం అందించాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చినట్లు తెలిపారు. లాక్డౌన్తో ఆర్థిక వ్యవస్థపై చాలా భారం పడనుందని, ఈ సమస్యను నుంచి గట్టేక్కేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. చిన్న, సన్నకారు రైతులకు, ఉపాధి కూలీలకు, రోజువారీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం కింద రూ.7500 వారి ఖాతాల్లో జమ చేయాలని కోరారు.
Tags : Cenral Govt, Financial assistance, AICC, Kuntia, Sonia Gandhi
Next Story