- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేంద్రం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కొవిడ్ లక్షణాలున్నా పాజిటివ్ రిపోర్టు ఉంటేనే ఆస్పత్రుల్లో చేర్చుకుంటామని దేశ వ్యాప్తంగా పలు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
దీంతో కేంద్రం ఈ మేరకు ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల పాలసీలో పలు మార్పులు చేసింది. ఇకపై ఎలాంటి గుర్తింపు కార్డు లేకున్నా కరోనా లక్షణాలుంటే చాలు ఆస్పత్రుల్లో చేర్చుకోవాలని కొత్త మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. కరోనా అనుమానితులు కూడా దేశ వ్యాప్తంగా ఉన్న ఏ ఆస్పత్రిలోనైనా వైద్యం చేయించుకోవచ్చుని పేర్కొన్నది.
Next Story