- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: అంతర్జాతీయ విమాన సర్వీసులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటి నుంచి విదేశీ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దిప్ సింగ్ పూరి తెలిపారు. తొలుత అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాలకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. అయితే, జులై 17 నుంచి జులై 31 వరకు భారత్-అమెరికా మధ్య 18 యునైటెడ్ ఎయిర్ లైన్స్, జులై 18 నుంచి ఆగస్టు 1 వరకు పారిస్-ఢిల్లీ, ముంబై, బెంగళూరు మధ్య 28 విమనాలను ఎయిర్ ఫ్రాన్స్ సేవలు అందిస్తాయని ఆయన వివరణ ఇచ్చారు. అలాగే, జర్మనీ, యూకేతో కూడా సంప్రదింపులు చేస్తున్నట్లు హర్దిప్ సింగ్ స్పష్టం చేశారు.
Next Story