- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మిషన్ ఆఫ్ ఆయిల్పామ్ను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఆయిల్ పామ్ సహా నూనెగింజల సాగుపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. ఆయిల్ పామ్ పథకానికి రూ.11,040 కోట్లు కేటాయించింది. కేంద్ర నిర్ణయంతో దిగుమతి భారం తగ్గి ఆదాయం పెరిగే అవకాశముంది.
Next Story