కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం

by  |
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం
X

దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎన్నికల జరిగే రాష్ట్రాల్లో భారీగా కేటాయించారు.

  • వాటిలో కేరళకు రూ.65వేల కోట్లతో అభివృద్ధి పనులు.
  • తమిళనాడులో 35000 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల విస్తరణ.
  • పశ్చిమ బెంగాల్ లో 95వేల కోట్లతో అభివృద్ధి పనులు.
  • కొచ్చీ, చెన్నై, బెంగళూరు, నాగపూర్ లో మెట్రో విస్తరణ నిధులు కేటాయింపు జరిగింది.
  • కానీ తెలంగాణకు బడ్జెట్ లో ఎలాంటి ప్రాధాన్యం లేకపోవడంతో అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాక్స్ పేయర్స్‌కు ఊరట.. ఆ వయస్సు దాటితే నో ట్యాక్స్



Next Story

Most Viewed