- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎన్నికల జరిగే రాష్ట్రాల్లో భారీగా కేటాయించారు.
- వాటిలో కేరళకు రూ.65వేల కోట్లతో అభివృద్ధి పనులు.
- తమిళనాడులో 35000 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల విస్తరణ.
- పశ్చిమ బెంగాల్ లో 95వేల కోట్లతో అభివృద్ధి పనులు.
- కొచ్చీ, చెన్నై, బెంగళూరు, నాగపూర్ లో మెట్రో విస్తరణ నిధులు కేటాయింపు జరిగింది.
- కానీ తెలంగాణకు బడ్జెట్ లో ఎలాంటి ప్రాధాన్యం లేకపోవడంతో అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ట్యాక్స్ పేయర్స్కు ఊరట.. ఆ వయస్సు దాటితే నో ట్యాక్స్
Next Story