- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: రూ. 2508 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. పట్టణ, స్థానిక సంస్థల్లో సంస్కరణలు అమలు చేసినందుకు గాను రాష్ట్రానికి ఈ వెసులుబాటు లభించింది. పట్టణ స్థానిక సంస్థల్లో సంస్కరణలు అమలు చేసిన మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇప్పటి వరకు వన్ నేషన్..వన్ రేషన్ను 10 రాష్ట్రాలు అమలు చేశాయి. ఇక సులభతర వాణిజ్య సంస్కరణలను ఏడు రాష్ట్రాలు అమలు చేశాయి.
Next Story