- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా సోమవారం 1,48,266 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు 3,81,305 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశామని వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ కారణంగా దేశంలో ఇప్పటి వరకు ఎవ్వరూ చనిపోలేదని చెప్పింది. ఇక ఈ మూడు రోజుల్లో దేశంలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదని కేంద్రం స్పష్టం చేసింది.
Next Story