వ్యాక్సిన్ కారణంగా ఎవ్వరూ చనిపోలేదు: కేంద్రం

by  |
వ్యాక్సిన్ కారణంగా ఎవ్వరూ చనిపోలేదు: కేంద్రం
X

దిశ,వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా సోమవారం 1,48,266 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు 3,81,305 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశామని వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ కారణంగా దేశంలో ఇప్పటి వరకు ఎవ్వరూ చనిపోలేదని చెప్పింది. ఇక ఈ మూడు రోజుల్లో దేశంలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదని కేంద్రం స్పష్టం చేసింది.


Next Story

Most Viewed