- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్: పెన్షన్ దారులకు కేంద్రం శుభవార్త అందించింది. లైఫ్ సర్టిఫికెట్ గడువును పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నవంబర్ చివరి వరకు సర్టిఫికెట్ గడువును పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 80 ఏండ్లు దాటిన వృద్దులు అక్టోబర్1 నుంచి డిసెంబర్31లోగా సర్టిఫికెట్లు సమర్పించాలని కేంద్రం వెల్లడించింది. అప్పటి వరకు పెన్షన్ కు ఎలాంటి ఢోకా ఉండదని కేంద్రం భరోసా నిచ్చింది. కాగా పెన్షన్ దారులను వీడియో కాల్స్ ద్వారా గుర్తించి వారికి పెన్షన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. వృద్దులకు కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుండంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
Read Also..
Next Story