MP నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు..

by  |
MP నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు..
X

దిశ, మన్సూరాబాద్: మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని MP రేవంత్ రెడ్డి నిధులతో శ్రీ రామ హిల్స్ కాలనీలో నూతన సీ.సీ కెమారాలను ఏర్పాటు చేశారు. ఈ కార్య క్రమంలో ఎల్బీనగర్ SI సంద్యాల సైదులు, కాలనీ వాసులు, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేరాలను అరికట్టేందుకు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీ.సీ కెమారాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.

MP రేవంత్ రెడ్డి ప్రత్యేక నిధులతో సీ.సీ కెమారాలను ఏర్పాటు చేయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సింహ్మా రెడ్డి, రామచంద్రారెడ్డి, సురేందర్ రెడ్డి, జెలెందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed