- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసును ఛేదించేందుకు సీబీఐ నడుంబిగించింది. రెండు రోజులుగా ఈ కేసుపై కసరత్తు చేస్తోంది. తొలి రోజు ఈ కేసులో పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సేకరించిన వివరాలను అధ్యయనం చేసింది. ఈ క్రమంలో సిట్ అధికారిని ప్రశ్నించి పలు వివరాలు తెలుసుకుంది. నిన్న పులివెందులలో వైఎస్ వివేకా ఇంటికి వెళ్లి సంఘటనా స్థలిని పరిశీలించింది. ఈ రోజు డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సీబీఐ అధికారులు మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత హైదరాబాద్ నుంచి పులివెందుల చేరుకున్నారు. కాసేపట్లో ఆమె సీబీఐ అధికారులతో మాట్లాడనున్నారు.
Next Story