- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్ : చేపల్ని పెంచుకోవడం అంటే చాలా మందికి ఇష్టం. అయితే చేపలు చెరువులలో ఉండే నాచుని తిని జీవిస్తాయి. కానీ మనుషుల్ని తినే చేపలు, తోటి చేపల్ని, జీవులు కూడా తినే చేపలు ఉంటాయి. అది ఏ చేప అనుకుంటున్నారా.. క్యాట్ ఫిష్ జాతికి చెందిన చేప. ఇది మాంసం తిటుంది. పాము కదా తన పిల్లలని తాను తిన్నట్టు ఈ చేప కూడా తన తోటి చేపల్ని తింటుంది. అలానే జీవుల్ని చివరకు మనుషుల మాంసాన్ని కూడా తింటుందట.
అయితే ఈ వింత చేప తూర్పుగోదావరి జిల్లాలో మత్స్యకారుల వలకు చిక్కింది. ఇది నలుపు తెలుపు చారలు కలిగి ఉంటుంది. ఇలాంటి చాపలు సముద్రలాలో, కాలువలలో చాలా అరుదుగా ఉంటాయని, ఇలాంటివి సముద్రంలో చెరువులలో ఉన్నా ప్రమాదమేనని అధికారులు అంటున్నారు. ఈ అరుదైన చేప పశ్చిమ బెంగాల్ కు దగ్గరగా ఉండే ఈ రకం చేపలు, కోల్కతా నుంచి ఆక్వా సీడ్లో కలిసిపోయి ఆంధ్రాకి వచ్చాయని వివరించారు. ఇది సుమారు 50 అంగుళాలు పొడవు కలిగి ఉంటుంది.దీన్ని నదులు, చెరువుల్లో కనిపిస్తే చంపేస్తారు. ఎందుకంటే ఇది చుట్టుపక్కల పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. ఇది మనుషులు తినడానికి కూడా ఉపయోగపడదు.