- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని పలు ఏటీఎం సెంటర్లలో క్యాష్ డిపాజిట్లలో గోల్మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. రూ.1.23కోట్లు పక్కదారి పట్టినట్లు సమాచారం. క్యాష్ డిపాజిట్ చేసే సిబ్బందే డబ్బును పక్కదారి పట్టించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్యాష్ మేనేజ్ మెంట్, క్యాష్ రిప్లేస్మెంట్ సర్వీస్ చేస్తోన్న సికింద్రాబాద్ సెక్యూర్ వ్యాల్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. బీటీఐ పేమెంట్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకుంది.
ఆడిటింగ్లో భారీగా నగదు గోల్ మాల్ జరిగినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది వ్యాల్యూ ఇండియా సంస్థ. బీటీఐ ఉద్యోగులు రాజశేఖర్, రమాభరత్, సాయితేజ, అశ్విన్ క్యాష్ గోల్మాల్కు పాల్పడినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు.
Next Story