బ్రేకింగ్ న్యూస్.. భైంసాలో బీజేపీ ఎంపీపై కేసు నమోదు

by  |
బ్రేకింగ్ న్యూస్.. భైంసాలో బీజేపీ ఎంపీపై కేసు నమోదు
X

దిశ, ముధోల్: బీజేపీ ఎంపీ సోయం బాపురావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల భైంసాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ ఎంపీ.. వివిధ వర్గాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని పోలీసులు తెలిపారు. పట్టణంలోని మున్నూరుకాపు సంఘానికి చెందిన భవనంలో సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సోయం బాపురావు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సుమోటో‌గా కేసు నమోదు చేసినట్టు భైంసా పోలీసులు క్లారికీ ఇచ్చారు.

Next Story

Most Viewed