సమాచారం ఇవ్వని వ్యక్తిపై కేసు

by  |

దిశ, ఆదిలాబాద్:
నిర్మల్ జిల్లాలో ఒకరు మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన సమాచారం ఇవ్వకుండా తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులు మర్కజ్ లింకు ఉన్నవే కావడం గమనార్హం. వీరిద్దరిలో ఒకరు మతపెద్దగా తెలుస్తోంది. అతను మర్కజ్ వెళ్లి వచ్చాడని, అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చాడని పోలీసు కేసు నమోదు చేశారు.

Tags: Markaz, prayers, false information, police case file


Next Story